కన్నతల్లినే హ*త్య చేసిన కసాయి కొడుకు
By
Vaasthava Nestham
వాస్తవ నేస్తం,పోతంగల్: డబ్బుల కోసం ఓ కసాయి కొడుకు తన కన్నతల్లినే హత్య చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. నిజాంబాద్ జిల్లాలోని పోతంగల్ మండలం జల్లపల్లి ఫారం గ్రామంలో తల్లిని చంపి చెరువులో పారేశాడు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. ఈ నెల 26 న నేనావత్ రాము అనే వ్యక్తి డబ్బుల కోసం కన్నతల్లి నేనావత్ మంగ్లీ భాయి (80) నే చంపి చెరువులో పడేయడం పడేశాడడు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియచేస్తుంది.
Comments