-Advertisement-

కల్లూరు నందు భూభారతి పై అవగాహన సదస్సు

Vaasthava Nestham
వాస్తవ నేస్తం,పోతంగల్: మండలంలోని కల్లూరు గ్రామంలో బుధవారం ప్రభుత్వ పాఠశాలలో భూభారతి- రైతు అవగాహన సదస్సు తహసీల్దార్ సమక్షంలో నిర్వహించనున్నారు. ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ.. దశాబ్దాల కాలంగా పెండింగ్లో ఉన్న భూ సమస్యలను ఈ భూ భారతి వల్ల పరిష్కరించుకోవచ్చు అని వెల్లడించారు. భూ సమస్యలపై ఎలాంటి అనుమానాలు ఉన్న తమ దృష్టికి తీసుకువస్తే వాటిని పరిష్కరిస్తామని సూచించారు. ఈ డిప్యూటీ తహసీల్దార్ అబ్దుల్ అజిజ్, మండల సర్వేయర్స్, రెవెన్యూ సిబ్బంది రైతులు పాల్గొన్నారు.
Comments
 -Advertisement-

Join Our Channels

ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ఉద్యోగాలు, రోజువారి తాజా సమాచారం పొందడానికి మా వాట్సాప్ గ్రూప్‌లో మరియు టెలిగ్రామ్ ఛానెల్‌లో చేరండి.